తెలంగాణలో కొత్తగా 202 మందికి కరోనా పాజిటివ్‌

byసూర్య | Fri, Jan 15, 2021, 11:01 AM

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 19,898 మందికి కరోనా నిర్ధార‌ణ‌ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 202 పాజిటివ్‌ కేసులు తేలాయి. క‌రోనా కార‌ణంగా నిన్న మ‌రో ఇద్దరు మృతి చెందారు. ఇక క‌రోనా నుంచి 253 మంది కోలుకున్నారు.తెలంగాణ‌లో ఇప్పటి వరకు 2,91,118 మంది కరోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇందులో ఇప్ప‌టికే 2,85,102మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. అటు ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా కార‌ణంగా 1,574 మృత్యువాత‌ప‌డ్డారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,442 ఉంది. ఇందులో 2,541 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టిదాకా 73.99 ల‌క్ష‌ల క‌రోనా టెస్టులు నిర్వ‌హించారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM