జనగామలో బండి సంజయ్ పర్యటన

byసూర్య | Wed, Jan 13, 2021, 02:41 PM

నేడు జనగామలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటిస్తున్నారు. నిన్న బీజేపీ నాయకులపై లాఠీచార్జీ చేసిన సీఐ పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చలో జనగామకు పిలుపు ఇచ్చారు. పోలీసులు లాఠీ చార్జీ తో దెబ్బలు తిన్న బీజేపీ కార్యకర్తలు జనగామ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు .. వారిని పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వస్తున్న నేపథ్యంలో ఏరియా హాస్పిటల్ దగ్గర భారీగా బీజేపీ శ్రేణులు చేరుకున్నారు. దాంతో ఏరియా హాస్పిటల్ లో బారి బందోబస్తు ఏర్పటు చేశారు.


 


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM