byసూర్య | Wed, Jan 13, 2021, 12:10 PM
కరోనా వాక్సినేషన్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరిని భాగస్వామ్యులు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సర్పంచ్ దగ్గర నుండి మంత్రుల వరకు అందరికీ లేఖలు రాశారు. వాక్సినేషన్ కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సహాయ, సహకారాలు అందించాలని లేఖలో మంత్రి కోరారు.