శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కరోనా వ్యాక్సిన్‌

byసూర్య | Tue, Jan 12, 2021, 11:28 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కరోనా వ్యాక్సిన్‌.తెలంగాణకు 31 బాక్సుల్లో 3.72 లక్షల డోసుల వ్యాక్సిన్ పుణె నుంచి కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ట్రక్కులు బయల్దేరాయి. కంటైనర్లలో ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు మొదటి వ్యాక్సిన్‌ ఫ్లైట్‌ రానుంది. స్పైస్‌‌జెట్‌ కార్గోలో sg7466లో హైదరాబాద్‌కు చేరుకోనుంది వ్యాక్సిన్‌. 11.30కి ఫ్లైట్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రానుంది‌. తెలంగాణకు 31 బాక్సులు, 3లక్షల 72వేల డోసులు పంపింది కేంద్రం. అదే ఫ్లైట్‌లో విజయవాడ, భువనేశ్వర్‌కు వ్యాక్సిన్‌ రానుంది.


 


 


Latest News
 

కేసీఆర్ ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి: విజయశాంతి Fri, Mar 29, 2024, 10:19 AM
జైలు అధికారులు వసతులు కల్పించడం లేదు: ఎమ్మెల్సీ కవిత Fri, Mar 29, 2024, 09:55 AM
కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం: కేటీఆర్ Fri, Mar 29, 2024, 09:42 AM
కేంద్రీయ విద్యాలయల్లో ప్రవేశాలకు షెడ్యూల్ Fri, Mar 29, 2024, 09:25 AM
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు Fri, Mar 29, 2024, 09:09 AM