చెరువు గుంతలో పడి బాలుడు మృతి

byసూర్య | Tue, Jan 12, 2021, 08:59 AM

నగరంలోని మియాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పటేల్ చెరువులో పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. పతంగి ఎగురవేసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెండు సంవత్సరాల క్రితమే భర్తను, ఇప్పుడు కుమారుడి పోగొట్టుకున్న బాలుడి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. చెరువు సుందరీకరణలో భాగంగా రెండేళ్ల క్రితం చెరువులో పనులు ప్రారంభించారు. ఏడాదిన్నర కాలంగా అర్ధాతంరంగా నిలిపివేశారు. ఇప్పుడు ఆ గుంతలోనే బాలుడు పడి చనిపోవడం... గుత్తేదారుల సమన్వయ లోపమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమయానికి పనులు పూర్తి చేసి ఉంటే బాలుడు దూరమయ్యేవాడు కాదని ఆరోపిస్తున్నారు.


 


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM