byసూర్య | Tue, Jan 12, 2021, 08:28 AM
హైదరాబాద్లో మంగళవారం సూర్యోదయ సమయాన ఆకాశం ఎరుపెక్కి కనువిందు చేసింది. ఈ అరుణ శోభిత దృశ్యం హైదరాబాదీలను ఎంతగానో ఆకట్టుకుంది. మంచు కురిసే వేళలో ఆ అరుణ వర్ణాన్ని చూసి అందరూ పరవశించి పోయారు. ఈ సుందర దృశ్యం పలువురిని కట్టిపడేసింది.