గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

byసూర్య | Mon, Jan 11, 2021, 01:24 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ గ్రామ సమీపంలోని శంషాబాద్ వీకర్ సెక్షన్ కాలనీ చెందిన శ్రీశైలం అనే వ్యక్తి అతని బైక్ పైన మొయినాబాద్ నుండి శంషాబాద్ వస్తుండగా నర్కూడ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని ఉస్మానియా హాస్పిటల్కి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM