byసూర్య | Mon, Jan 11, 2021, 01:24 PM
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ గ్రామ సమీపంలోని శంషాబాద్ వీకర్ సెక్షన్ కాలనీ చెందిన శ్రీశైలం అనే వ్యక్తి అతని బైక్ పైన మొయినాబాద్ నుండి శంషాబాద్ వస్తుండగా నర్కూడ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని ఉస్మానియా హాస్పిటల్కి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.