భూపాలపల్లి జిల్లాలో భారీగా పీడీఎస్‌ బియ్యం పట్టివేత

byసూర్య | Sun, Jan 10, 2021, 12:34 PM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో భారీగా రేషన్‌ బియ్యం పట్టుబడింది. జిల్లాలోని కాలేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసులు శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 100 కింటాళ్ళ పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మహా ముత్తారం మండలంలోని గొల్ల బుద్ధారం గ్రామం నుంచి రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారని ఎస్ఐ నరహరి తెలిపారు. డీసీఎంను సీజ్‌ చేశామని, ఇద్దరిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM