శంషాబాద్‌లో మహిళ అదృష్యం

byసూర్య | Sun, Jan 10, 2021, 09:28 AM

హైదరాబాద్‌: నగర శివార్లలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహిళ అదృశ్యం కలకలం రేపింది. కూతురును విమానం ఎక్కించడానికి వెళ్లిన మహిళ మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళనచెందిన ఆమె బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శోభారాణి.. నిన్న తన కుమార్తెకు వీడ్కోలు పలికేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చింది. కూతురును విమానం ఎక్కించిన ఆమె.. తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆమె బంధువులు శనివారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM