శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ ఆఫీసును ముట్టడించిన బీజేపీ నాయకులు

byసూర్య | Mon, Oct 19, 2020, 12:25 PM

నగరంలో కురుస్తున్న వర్షాలకు ప్రాంతాలన్నీ జల దిగ్భంధంలో ఉండిపోయాయి. దీంతో ప్రతిపక్షాలన్నీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఉ్రదిక్తత నెలకొంది. బీజేపీ నాయకులు జీహెచ్‌ఎంసీ ఆఫీసును ముట్టడించారు. వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. చెరువులు, నాలాల కబ్జాకు కారణమైన..అధికారుల్ని సస్పెండ్‌ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తగు రక్షణ కల్పించాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM