byసూర్య | Mon, Oct 19, 2020, 10:33 AM
ములుగు – మంగపేట అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్ లో హతమైన మృతులు మణుగూరు ఏరియా కమిటీ కమాండర్ సుధీర్… మరో మావోయిస్ట్ లాక్మాల్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ తో ములుగు ఏజెన్సీ లో హై అలర్ట్ ప్రకటించారు. భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు ఏజెన్సీ లో పోలీస్ కూంబింగ్ కొనసాగుతో సరిహద్దు ప్రాంతాల్లోని వంతెనల వద్ద పోలీసుల వాహన తనిఖీలు చేపట్టారు.