ములుగు ఎన్ కౌంటర్ మృతులు సుధీర్, లాక్మాల్

byసూర్య | Mon, Oct 19, 2020, 10:33 AM

ములుగు – మంగపేట అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్ లో హతమైన మృతులు మణుగూరు ఏరియా కమిటీ కమాండర్ సుధీర్… మరో మావోయిస్ట్ లాక్మాల్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ‌ ఎన్‌కౌంటర్ తో ములుగు ఏజెన్సీ లో హై అలర్ట్ ప్రకటించారు. భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు ఏజెన్సీ లో పోలీస్ కూంబింగ్ కొనసాగుతో సరిహద్దు ప్రాంతాల్లోని వంతెనల వద్ద పోలీసుల వాహన తనిఖీలు చేపట్టారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM