అధికారులతో మంత్రి ఎర్రబెల్లి భేటీ

byసూర్య | Fri, Oct 16, 2020, 03:26 PM

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గ్రామీణసడక్‌యోజన పధకం కింద తెలంగాణలో రోడ్ల పరిస్థితి పై గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు శుక్రవారం సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పథకం పురోగతిని ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈపధకం చేపట్టిన పనులు, కేంద్రం నుంచి నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలను ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి అధికారులతో భేటీ అయ్యారు. సమావేశంలో పంచాయితీరాజ్‌శాఖ, మరికొన్నిఇతర శాఖల నుంచి కూడా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. 


Latest News
 

స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం Fri, Mar 29, 2024, 11:44 AM
ఎమ్మెల్యేను కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు Fri, Mar 29, 2024, 11:44 AM
దారుణ... కాటేదాన్ లో మహిళ హత్య Fri, Mar 29, 2024, 11:42 AM
హత్యకేసులో నిందితుడి రిమాండ్ Fri, Mar 29, 2024, 11:41 AM
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ Fri, Mar 29, 2024, 11:16 AM