byసూర్య | Fri, Oct 16, 2020, 03:26 PM
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గ్రామీణసడక్యోజన పధకం కింద తెలంగాణలో రోడ్ల పరిస్థితి పై గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావు శుక్రవారం సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పథకం పురోగతిని ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈపధకం చేపట్టిన పనులు, కేంద్రం నుంచి నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలను ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి అధికారులతో భేటీ అయ్యారు. సమావేశంలో పంచాయితీరాజ్శాఖ, మరికొన్నిఇతర శాఖల నుంచి కూడా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.