byసూర్య | Fri, Oct 16, 2020, 01:40 PM
ఖమ్మం నగరంలోని ఇట్ హబ్ సెంటర్, కలెక్టరేట్ సెంటర్, ఇల్లందు సర్కిల్లో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్స్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్యే రాములు నాయక్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ట్రైనీ ఐఏఎస్ వరుణ్ రెడ్డ, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి , గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.