మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎన్‌ఐఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు

byసూర్య | Fri, Oct 16, 2020, 01:26 PM

నగరంలోని మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మిథిలా నగర్, ఎమ్‌ఎల్‌ఆర్ కాలనీ వరద ముంపుకు గురైంది. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఐఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికులకు  నిత్యవసర వస్తువులు, పాలు, నీరును అందజేస్తున్నారు. 


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM