మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

byసూర్య | Fri, Oct 16, 2020, 12:03 PM

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మజీద్ పూర్ రాజీవ్ రహదారిపై 2 బైక్ లు ఢీకొన్నాయి. శామీర్ పేట్ మండలంలోని మజీద్ పూర్ గ్రామానికి చెందిన పూర్ణచంద్ర అనే వ్యక్తి విమల ఫీడ్స్ కంపెనీలో కూలి పని చేసుకొని గ్రామానికి వెళ్తున్న సమయంలో తుర్కపల్లి నుంచి అతి వేగంగా వస్తున్నా మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.


Latest News
 

సైబర్ నేరానికి మోసపోయిన యువకుడు Fri, Apr 19, 2024, 10:14 AM
బీఎస్పీకి కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా Fri, Apr 19, 2024, 10:12 AM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM