ధర్మపురిలో దారుణం

byసూర్య | Mon, Oct 12, 2020, 05:26 PM

ధర్మపురిలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ వ్యక్తి.. మైనర్‌ను మోసం చేశాడు. బాలిక గర్భం దాల్చి రెండు రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే నెలలు నిండక ముందే ప్రసవించింది. తల్లే సొంత వైద్యం చేసినట్లు తెలుస్తోంది. శిశువు సహా బాలిక మృతి చెందారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారు. విషయం బయటకు తెలియడంతో బాలిక మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. శిశువు మృతదేహం కోసం వెతుకుతున్నారు. 


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM