byసూర్య | Mon, Oct 12, 2020, 05:26 PM
ధర్మపురిలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ వ్యక్తి.. మైనర్ను మోసం చేశాడు. బాలిక గర్భం దాల్చి రెండు రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే నెలలు నిండక ముందే ప్రసవించింది. తల్లే సొంత వైద్యం చేసినట్లు తెలుస్తోంది. శిశువు సహా బాలిక మృతి చెందారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారు. విషయం బయటకు తెలియడంతో బాలిక మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. శిశువు మృతదేహం కోసం వెతుకుతున్నారు.