ఘోర రోడ్డు ప్రమాదం..ప్రేమికుని దుర్మరణం

byసూర్య | Mon, Oct 12, 2020, 04:49 PM

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న బ్రీజా కారు బ్రేక్ లు ఫెయిలవ్వడంతో ముందు ఉన్న రెండు బైక్స్,ఒక స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మరణించగా యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. స్కూటీలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. యువతి,యువకులు ప్రేమికులుగా తెలుస్తోంది. హయత్ నగర్ కు చెందిన శ్రీలత,నాగరాజులు ప్రేమ వివాహం కోసం చెరువుగట్టుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM