మంత్రి గంగుల ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు

byసూర్య | Mon, Oct 12, 2020, 04:15 PM

ఓబీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి గంగుల కమలాకర్ నివాసాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లను రాష్ట్రంలో ఏడాది అయినా అమలు కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించినవారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM