byసూర్య | Mon, Oct 12, 2020, 01:14 PM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్య నేతల సమావేశం జరుగనుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, రామచంద్రరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దుబ్బక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ నేతలు చర్చించనున్నారు.