బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం

byసూర్య | Mon, Oct 12, 2020, 01:14 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్య నేతల సమావేశం జరుగనుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, రామచంద్రరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దుబ్బక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ నేతలు చర్చించనున్నారు.


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM