byసూర్య | Mon, Oct 12, 2020, 12:56 PM
దళితులపై దాడుల్లో తెలంగాణ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ను మించిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితులపై దాడులను చూస్తుంటే గుండె బరువెక్కుతోందన్నారు. ఇంత దారుణంగా దాడులు ఎన్నడూ జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ దళితులకు అండగా ఉంటుందని ఉత్తమ్ తెలిపారు.