తెలంగాణ ఉత్తరప్రదేశ్‌ను మించిపోయింది: ఉత్తమ్‌

byసూర్య | Mon, Oct 12, 2020, 12:56 PM

దళితులపై దాడుల్లో తెలంగాణ రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను మించిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితులపై దాడులను చూస్తుంటే గుండె బరువెక్కుతోందన్నారు. ఇంత దారుణంగా దాడులు ఎన్నడూ జరగలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ దళితులకు అండగా ఉంటుందని ఉత్తమ్ తెలిపారు.


Latest News
 

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసి Fri, Mar 29, 2024, 12:46 PM
సీఎం రేవంత్ గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు Fri, Mar 29, 2024, 12:31 PM
కీటక జనిత వ్యాధులపై అవగాహన పెంచాలి Fri, Mar 29, 2024, 12:07 PM
సీఎం రేవంత్ తో ముగిసిన కేకే భేటీ Fri, Mar 29, 2024, 12:07 PM
కోయిల్ సాగర్ పంటలకు నీటి విడుదల Fri, Mar 29, 2024, 12:06 PM