ఎమ్మెల్సీ గెలుపు ధృవీక‌ర‌ణ ప‌త్రం అందుకున్న క‌విత

byసూర్య | Mon, Oct 12, 2020, 12:20 PM

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి క‌ల్వ‌కుంట్ల క‌విత భారీ మెజార్టీతో గెలుపొందిన విష‌యం విదిత‌మే. ఈ మేర‌కు ఆమెకు గెలుపు ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ నారాయ‌ణ‌రెడ్డి అంద‌జేశారు. ఈ కార్యక్ర‌మంలో ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మెజార్టీ సాధించిన క‌విత‌కు టీఆర్ఎస్ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న గెలుపుకు కృషి చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ క‌విత కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM