SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Mon, Oct 12, 2020, 09:48 AM
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత గెలుపు. తొలి రౌండ్లో తేలిన ఫలితం. డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు. మరి కాసేపట్లో ధ్రువీకరణ పత్రం అందుకోనున్న కవిత.