ఓ వర్గం ఓట్ల కోసం సీఎం తాపత్రయం పడుతున్నారు : బండి సంజయ్

byసూర్య | Sun, Oct 11, 2020, 02:34 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని, కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ దుయ్యబట్టారు. ముగ్గురికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీ చేయవచ్చా? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ వర్గం ఓట్ల కోసం సీఎం తాపత్రయం పడుతున్నారని, ముస్లింల ఓట్ల కోసమే అసెంబ్లీ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. మైనార్టీలను బీసీల్లో చేరుస్తారా? అని బండి సంజయ్ నిలదీశారు. 


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM