నాంపల్లి కోర్టుకు హాజరైన ప్రజా ప్రతినిధులు

byసూర్య | Sat, Oct 10, 2020, 01:32 PM

రాష్ట్రంలోని పలువురు ప్రజా ప్రతినిధులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ మరింత వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం వీరంతా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో నమోదైన పలు కేసులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జగ్గారెడ్డి, సీతక్క, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు నాంపల్లి సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM