byసూర్య | Sat, Oct 10, 2020, 09:27 AM
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేంద్రం స్థలం కేటాయించింది. ఢిల్లీలోని వసంత్ విహార్లో 1100 చ.మీ. స్థలాన్ని కేటాయించినట్లు కేంద్ర హౌసింగ్, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాసింది. త్వరలోనే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన.