byసూర్య | Fri, Oct 09, 2020, 11:24 AM
తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం తెలిపిన వివరాల మేరకు రాష్ట్రంలో కొత్తగా 1891 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో ఏడుగురు కరోనా మమమ్మారి కాటుకు బలయ్యారు.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,08,535 కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 1,208కి పెరిగింది.