రాష్ట్రంలో కొత్తగా 1891 మంది కరోనా కేసులు

byసూర్య | Fri, Oct 09, 2020, 11:24 AM

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం తెలిపిన వివరాల మేరకు రాష్ట్రంలో కొత్తగా 1891 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో ఏడుగురు కరోనా మమమ్మారి కాటుకు బలయ్యారు.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,08,535 కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 1,208కి పెరిగింది.


Latest News
 

హనుమాన్ ఆలయానికి భూమిని విరాళమిచ్చిన ముస్లిం.. ఎంత గొప్ప మనసో Thu, Apr 25, 2024, 07:34 PM
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి,,,,ప్రతి గంటకు బస్సు Thu, Apr 25, 2024, 07:30 PM
ఎంపీ ఎన్నికల బరిలో బాబూ మోహన్.. కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ, వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:24 PM
'తెలంగాణలో లేడీ కేఏ‌ పాల్'.. మాధవీలత చేష్టలపై నెటిజన్ల ట్రోలింగ్ Thu, Apr 25, 2024, 07:18 PM
శుభకార్యంలో 25 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు.. ఇంటికి వచ్చి ఏంటీ దౌర్జన్యం? వీడియో వైరల్ Thu, Apr 25, 2024, 07:13 PM