SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Sat, Apr 04, 2020, 01:47 PM
వలస కూలీల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం బియ్యం, రూ.500 ల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా దాసరపల్లి గ్రామ సర్పంచ్ బాలమణి అశోక్, ఎంపీటీసీ ఇంద్రమ్మ దేవేందర్ లు వలస కూలీలకు 500 రూపాయలను అందజేశారు.