ప్రజలంతా దీపాలు వెలిగించాలి : మేయర్ రామ్మెహన్

byసూర్య | Sat, Apr 04, 2020, 01:17 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం 5న రాత్రి 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్ నగర ప్రజలంతా దీపాలు వెలిగించాలని నగర మేయర్ బొంతు రామ్మెహన్ కోరారు. కరోనా వైరస్ పై పోరుకు సంఘీభావ సంకేతంగా, ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించే కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మానవజాతి తనకు పట్టిన పీడపై చేస్తున్న గొప్ప పోరాటం స్ఫూర్తి వంతంగా సాగాలని హైదరాబాద్ నగర మేయర్ అభిలషించారు.


Latest News
 

నేడు కురుమూర్తికి డీకే అరుణ రాక Fri, Apr 19, 2024, 02:55 PM
బీజేపీలోకి చేరిన పలువురు నాయకులు Fri, Apr 19, 2024, 02:52 PM
కాంగ్రెస్, బిజెపి పార్టీలవి మోసపూరిత వాగ్దానాలు Fri, Apr 19, 2024, 02:21 PM
రెజిమెంటల్ బజార్ లో శ్రీగణేశ్ పాదయాత్ర Fri, Apr 19, 2024, 01:40 PM
దుర్గా దేవస్థానం అష్టమ కళ్యాణ వార్షికోత్సవం ఆహ్వానం Fri, Apr 19, 2024, 01:40 PM