సీఎం సహాయ నిధికి శ్రీ షిరిడి సాయి గ్రానైట్స్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం

byసూర్య | Fri, Apr 03, 2020, 11:06 AM

జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని మొండ్రాయి దగ్గరలో గల శ్రీ షిరిడీ సాయి గ్రానైట్స్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 లక్షల రూపాయల చెక్కును తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి శుక్రవారం ఉదయం మంత్రి నివాసం పర్వతగిరిలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. చెక్కు ని అందచేసిన వారిలో గ్రానైట్ కి చెందిన తెన్నేటి వెంకటరెడ్డి, అవుల వెంకటరెడ్డి తదిరులు ఉన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM