byసూర్య | Fri, Apr 03, 2020, 11:06 AM
జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని మొండ్రాయి దగ్గరలో గల శ్రీ షిరిడీ సాయి గ్రానైట్స్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 లక్షల రూపాయల చెక్కును తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి శుక్రవారం ఉదయం మంత్రి నివాసం పర్వతగిరిలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. చెక్కు ని అందచేసిన వారిలో గ్రానైట్ కి చెందిన తెన్నేటి వెంకటరెడ్డి, అవుల వెంకటరెడ్డి తదిరులు ఉన్నారు.