byసూర్య | Wed, Apr 01, 2020, 09:15 PM
హైదరాబాద్ ఎల్బీనగర్ లో లాక్ డౌన్ వల్ల రోడ్లపై జనాలు లేకపోవడంతో జిహెచ్ఎంసి అధికారులకు రోడ్ల మరమ్మతులు ప్లెఓవర్ పనులు చేసుకోవడానికి మంచి అవకాశాలు లభించినట్లు బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇదే క్రమంలో ఎస్సార్డీపీ బయోడైవర్సిటీ రోడ్డు వైపున జరుగుతున్న ఫ్లెఓవర్ పనులను ఎమ్మెల్యే గాంధీ మరియు మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు.