ఫ్లెఓవర్ పనులను పరిశీలిస్తున్న మేయర్

byసూర్య | Wed, Apr 01, 2020, 09:15 PM

హైదరాబాద్ ఎల్బీనగర్ లో లాక్ డౌన్ వల్ల రోడ్లపై జనాలు లేకపోవడంతో జిహెచ్ఎంసి అధికారులకు రోడ్ల మరమ్మతులు ప్లెఓవర్ పనులు చేసుకోవడానికి మంచి అవకాశాలు లభించినట్లు బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇదే క్రమంలో ఎస్సార్డీపీ బయోడైవర్సిటీ రోడ్డు వైపున జరుగుతున్న ఫ్లెఓవర్ పనులను ఎమ్మెల్యే గాంధీ మరియు మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు.


Latest News
 

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM