మర్చి 24 న హైదరాబాద్ చేరుకున్న 37 మంది

byసూర్య | Wed, Apr 01, 2020, 03:10 PM

ఫిబ్రవరి 28న ఢిల్లీ నుంచి బయల్దేరి పలు ప్రాంతాల్లో తిరుగుతూ మర్చి 24 న 37 మంది హైదరాబాద్ చేరుకున్నారు. 37 మందిలో 13 మంది ఢిల్లీ వాసులు, 24 మంది హైదరాబాద్ వాసులు ఉన్నారు. ఢిల్లీ నిజాముద్దీన్ లో తబ్లిగ్ జమాత్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. మౌలానా సాద్ సహా ఐదుగురిపై అంటువ్యాధుల చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  మర్కజ్ కు హాజరైన 12 మంది విదేశీయుల సమాచారాన్ని దాచిపెట్టినందుకు జామా, వజీరాబాద్, మసీదుల ఇమాంలపై కేసు నమోదు చేశారు. 


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM