మద్యం దొరకక వ్యక్తి ఆత్మహత్య

byసూర్య | Wed, Apr 01, 2020, 02:25 PM

రాజేంద్రనగర్ శంషాబాద్ లో మద్యం దొరకక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసై పది రోజుల నుండి మద్యం లభించకపోవడంతో చెట్టుకు ఉరివేసుకుని ఘాతుకానికి పాల్పడ్డాడు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్ గూడా గ్రామానికి చెందిన మల్లేష్ యాదవ్ చెట్టుకు ఉరి వేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదం రేపింది. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో బిఆర్ఎస్ నేత దుర్మరణం Thu, Apr 18, 2024, 01:00 PM
విద్యార్థిని చితక బాదిన ఉపాద్యాయుడు Thu, Apr 18, 2024, 01:00 PM
నేడు బీ-ఫామ్‌ అందుకోనున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు Thu, Apr 18, 2024, 12:33 PM
నామినేషన్ కార్యక్రమానికి తరలిన నేతలు Thu, Apr 18, 2024, 12:12 PM
ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 10:39 AM