byసూర్య | Wed, Apr 01, 2020, 01:29 PM
ఆటో కార్మికులకు టిఆర్ఎస్కెవి ఎల్బీనగర్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఉప్పల శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు వందమంది కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేసి ప్రతినిత్యం ఆటో నడుపుతూ పొట్ట గడవని కార్మికుల ఎంతోమంది ఉన్నారని వారందరినీ ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు