byసూర్య | Wed, Apr 01, 2020, 01:27 PM
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సొంతూరు పర్వతగిరిలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలను పర్యవేక్షించారు. స్వయంగా మాస్క్లు పంపిణీ చేస్తూ...శానిటైజేషన్ పనులను చేపట్టారు.ట్రాక్టర్పై వెళుతున్న వ్యక్తికి మాస్క్ ఇస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.రోడ్డుపై వెళుతున్న చిన్నారికి మాస్క్ ఇస్తున్న ఎర్రబెల్లి