byసూర్య | Wed, Apr 01, 2020, 12:09 PM
హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ విఠల్ వాడిలో పేద ప్రజలకు బీజేపీ సీనియర్ నేత కేశబోయిన శ్రీధర్ ఉచితంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ప్రజలందరూ కరోనా వైరస్ పై తగు జాగ్రతలు తీసుకొని ఇంటికే ప్రజలందరూ పరిమితం కావాలని వారు విజ్ఞాప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకురాలు కవిత పలువురు పాల్గొన్నారు.