నిరుపేదలకు ఉచితంగా నిత్యవసర సరుకులు

byసూర్య | Wed, Apr 01, 2020, 12:09 PM

హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ విఠల్ వాడిలో పేద ప్రజలకు బీజేపీ సీనియర్ నేత కేశబోయిన శ్రీధర్ ఉచితంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ప్రజలందరూ కరోనా వైరస్ పై తగు జాగ్రతలు తీసుకొని ఇంటికే ప్రజలందరూ పరిమితం కావాలని వారు విజ్ఞాప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకురాలు కవిత పలువురు పాల్గొన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM