byసూర్య | Wed, Apr 01, 2020, 11:05 AM
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుంది. తెలంగాణాలో 97కి కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి.నిన్న ఒక్కరోజే 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మర్కజ్ సదస్సుకు వెళ్లివచ్చిన వారుగా గుర్తించారు. తెలంగాణాలో ఇప్పటివరకు కరోనాతో అరుగురు మృతి చెందారు. కరోనా నుంచి కోలుకొని 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 77మంది చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య పెరుగుతున్నది.