తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

byసూర్య | Wed, Apr 01, 2020, 11:05 AM

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుంది. తెలంగాణాలో 97కి కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి.నిన్న ఒక్కరోజే 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మర్కజ్ సదస్సుకు వెళ్లివచ్చిన వారుగా గుర్తించారు. తెలంగాణాలో ఇప్పటివరకు కరోనాతో అరుగురు మృతి చెందారు.  కరోనా నుంచి కోలుకొని 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 77మంది చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య పెరుగుతున్నది. 


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM