ప్రజలకు అందుబాటులో మొబైల్ రైతుబజార్లు

byసూర్య | Wed, Apr 01, 2020, 11:01 AM

హైదరాబాద్ లో 254 వాహనాలతో 504 ప్రాంతాలలోని జంటనగరాలలో ప్రజలకు మొబైల్ రైతుబజార్ల ద్వారా కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉన్నాయని మంగళవారం మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కూరగాయలు కావాల్సిన కాలనీలు, అపార్ట్ మెంట్ల వాసులు, మొబైల్ రైతుబజార్లు నిర్వహించాలనుకునే యువకులు, ఉత్సాహవంతులు 7330733212 నెంబర్ కు వాట్సప్, ఫోన్ కాల్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.


Latest News
 

లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేయాలి Fri, Mar 29, 2024, 08:01 PM
ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు.. కదం తొక్కుదాం: కేటీఆర్ Fri, Mar 29, 2024, 07:57 PM
11 గంటల ఆపరేషన్.. 12 ఏళ్ల బాలికకు కొత్త జీవితం.. అరీట్ హాస్పిటల్స్ అరుదైన రికార్డు Fri, Mar 29, 2024, 07:54 PM
కాటేదాన్‌లో దారుణం.. మహిళ తలపై బండరాయితో మోది హత్య Fri, Mar 29, 2024, 07:50 PM
నెత్తిన పాలు పోస్తున్న రేవంత్..? లోక్ సభ ఎన్నికల తర్వాత ఏం జరగనుంది Fri, Mar 29, 2024, 07:47 PM