చేవెళ్ల ఘటనను ఛేదించిన పోలీసులు..!

byసూర్య | Wed, Apr 01, 2020, 10:40 AM

దిశ ఘటన తర్వాత హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన చేవెళ్ల కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణంగా గుర్తించారు. సిక్కిం రాష్ట్రానికి చెందిన మహిళకు హైదరాబాద్ యువకుడితో పేస్ బుక్ లో పరిచయం  ఏర్పడిందని దాంతో అతడిని కలవడానికి వచ్చిన మహిళను ప్రియుడు అతడి బంధువు తో కలిసి హత్యా చేసినట్టు గుర్తించారు. మహిళ మెడ లో ఉన్న ఆభరణాల ఆధారంగా ఆమె సిక్కిం రాష్ట్రానికి చెందిన మహిహగా గుర్తించారు. హంతకులు ఓ ట్రావెల్ సంస్థకు చెందిన కారును ఉపయోగించటంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు జరిపారు. కాగా మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలిపారు.  


Latest News
 

హైదరాబాద్‌లో 160 కిలోల నల్లమందు సీజ్.. గసగసాల పంట ద్వారా మత్తు మందు తయారీ Sat, Apr 20, 2024, 08:58 PM
బస్సులో కండక్టర్ నుంచి చిల్లర తీసుకోవటం మర్చిపోయారా..? అయితే ఇలా చేయండి.. Sat, Apr 20, 2024, 07:59 PM
భట్టి నా మీద పగబట్టిండు.. రాజకీయాల్లోకి తెచ్చిందే నేను: వీహెచ్ Sat, Apr 20, 2024, 07:54 PM
వాళ్లిద్దరి బాగోతాలన్ని తెలుసు.. వారంలో బండారమంతా బయటపెడతా: ఎర్రబెల్లి దయాకర్ Sat, Apr 20, 2024, 07:46 PM
'ఇది గలీజ్ బుద్ధి కదా.. సిగ్గు తెచ్చుకోవాలి'.. బల్మూరి వెంకట్, క్రిశాంక్ మధ్య ట్వీట్ వార్ Sat, Apr 20, 2024, 07:34 PM