SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Wed, Apr 01, 2020, 09:22 AM
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97కు చేరింది. రాష్ట్రంలో కరోనా సోకి ఇంత వరకూ ఆరుగురు మరణించారు. కాగా కరోనా సోకిన వారిలో 14 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.