ఇళ్ల నుంచి బయటికి రావొద్దు...

byసూర్య | Tue, Mar 31, 2020, 02:15 PM

నియోజకవర్గం పరిధిలోని బోయిగూడలో 100 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఎమ్మెల్సీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ కట్టడికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM