బ్లీచింగ్ నీళ్లతో వీధులు శుభ్రం

byసూర్య | Tue, Mar 31, 2020, 01:29 PM

రంగారెడ్డి జిల్లా బ్లీచింగ్ నీళ్లతో షాద్ నగర్ లో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో వీధుల శుభ్రం పరిచారు. దీంతో షాద్ నగర్ మెయిన్ రోడ్డు ప్రాంతం శుభ్రమయ్యింది. తాగే నీటిలో బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగ పడటమే కాకుండా బ్యాక్టీరియా నాశనానికి దీనిని ఉపయోగిస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో మెయిన్ రోడ్డులో అగ్నిమాక శాఖ ఆధ్వర్యంలో బ్లీచింగ్ నీళ్లతో దుకాణ సముదాయాల ముందు శుభ్రం చేశారు. అగ్నిమాపక సిబ్బంది గోపాల్, దామోదర్, సయ్యద్ సమీర్, మన్యం, శ్రీశైలం, రాము తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM
జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM
అల్లాపూర్ గ్రామంలో ఇప్పటికీ తీరని నీటి కష్టాలు Thu, Mar 28, 2024, 01:38 PM
గాయత్రి మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ Thu, Mar 28, 2024, 01:37 PM