byసూర్య | Tue, Mar 31, 2020, 01:29 PM
రంగారెడ్డి జిల్లా బ్లీచింగ్ నీళ్లతో షాద్ నగర్ లో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో వీధుల శుభ్రం పరిచారు. దీంతో షాద్ నగర్ మెయిన్ రోడ్డు ప్రాంతం శుభ్రమయ్యింది. తాగే నీటిలో బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగ పడటమే కాకుండా బ్యాక్టీరియా నాశనానికి దీనిని ఉపయోగిస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో మెయిన్ రోడ్డులో అగ్నిమాక శాఖ ఆధ్వర్యంలో బ్లీచింగ్ నీళ్లతో దుకాణ సముదాయాల ముందు శుభ్రం చేశారు. అగ్నిమాపక సిబ్బంది గోపాల్, దామోదర్, సయ్యద్ సమీర్, మన్యం, శ్రీశైలం, రాము తదితరులు పాల్గొన్నారు.