byసూర్య | Tue, Mar 31, 2020, 12:55 PM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో వైరస్ ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముషీరాబాద్ నియోజకవర్గం కావడిగూడలోని బ్యాంకు కాలనీ అపార్ట్ మెంట్ లో ఏసీపీ శ్రీనివాస్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉన్న డోర్, స్విచ్ బోర్డు, లిప్ట్ ఉదయం, సాయంత్రం శుభ్రం చేసుకోవాలన్నారు. నిత్యావసర సరుకులకు బయటికి వెళ్లినప్పుడు తప్పని సరిగా మాస్కులు ధరించాలని సూచించారు.