అపార్ట్ మెంట్ లో కరోనా నివారణపై అవగాహన

byసూర్య | Tue, Mar 31, 2020, 12:55 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో వైరస్ ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముషీరాబాద్ నియోజకవర్గం కావడిగూడలోని బ్యాంకు కాలనీ అపార్ట్ మెంట్ లో ఏసీపీ శ్రీనివాస్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉన్న డోర్, స్విచ్ బోర్డు, లిప్ట్ ఉదయం, సాయంత్రం శుభ్రం చేసుకోవాలన్నారు. నిత్యావసర సరుకులకు బయటికి వెళ్లినప్పుడు తప్పని సరిగా మాస్కులు ధరించాలని సూచించారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM