భాష్యం విద్యాసంస్థలు రూ.25 లక్షల విరాళం

byసూర్య | Tue, Mar 31, 2020, 11:04 AM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భాష్యం స్కూల్స్ విద్యాసంస్థల ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, చైతన్య సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. సోమవారం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ తరుపున చెక్కు అందజేశారు.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM