నేడు నిత్యావసర సరుకులు పంపిణీ

byసూర్య | Tue, Mar 31, 2020, 10:52 AM

సికింద్రాబాద్ పరిధిలోని బన్సీలాల్ పేట మల్టీ ఫర్పస్ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలకు కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, సీపీ అంజనీ కుమార్ సరుకులు అందజేయనున్నారు. ఈ అవకాశాన్ని సద్వివినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM