ఒక్క రోజే 13 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్

byసూర్య | Tue, Mar 31, 2020, 08:32 AM

తెలంగాణలో సోమవారం ఒక్కరోజే 13 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. వారందరికి కూడా కరోనా నెగటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి పంపించారు. గతంలో పేషంట్ 1 డిశ్చార్జ్ అయ్యాడు. తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడిన వారు త్వరగా కోలుకోవడంతో అందరిలో దైర్యం వస్తుంది. కరోనాను జయించవచ్చన్న భావన అందరిలో ఏర్పడింది. తెలంగాణలో మొత్తం 77 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 61 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM