ఉప్పల్ స్టేడియంలో కూరగాయల మార్కెట్

byసూర్య | Mon, Mar 30, 2020, 04:36 PM

ఉప్పల్ జీహెచ్ఎంసీ స్టేడియంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణ శేఖర్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గోపు సరస్వతి సదానంద్ మాట్లాడుతూ.. స్టేడియంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల సామాజిక దూరం పాటిస్తూ కూరగాయలు కొనుగోలు చేయడానికి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్ స్పెక్టర్ సుదర్శన్ , జీహెచ్ఎంసీ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు మహమ్ముద్, మాస శేఖర్,పాపి రెడ్డి పాల్గొన్నారు.


Latest News
 

రెజిమెంటల్ బజార్ లో శ్రీగణేశ్ పాదయాత్ర Fri, Apr 19, 2024, 01:40 PM
దుర్గా దేవస్థానం అష్టమ కళ్యాణ వార్షికోత్సవం ఆహ్వానం Fri, Apr 19, 2024, 01:40 PM
ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం Fri, Apr 19, 2024, 01:38 PM
ప్లాస్టిక్ విక్రయ దుకాణాల్లో తనిఖీలు Fri, Apr 19, 2024, 01:38 PM
మోడీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు: ఎంపీ అభ్యర్థి శానంపూడి Fri, Apr 19, 2024, 01:27 PM