ప్రజలకు ఉచితంగా శానిటైజర్ల పంపిణీ

byసూర్య | Mon, Mar 30, 2020, 12:06 PM

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్ నగరంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో కలిసి ప్రజలకు శానిటైజర్లను ఉచితంగా పంపిణి చేశారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM