పాతబస్తీలో భవనంపై నుండి పడి బాలుడు మృతి

byసూర్య | Mon, Mar 30, 2020, 11:35 AM

హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. ఫలకనుమ పోలీస్ స్టేషన్ పరిధిలో 4వ అంతస్తు పై నుండి పడి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నవాబ్ సాబ్ కుంట ప్రాంతంలో మొహమ్మద్ జైన్ అనే వ్యక్తి భార్య, రెండేళ్ల కుమారుడుతో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 4వ అంతస్తు బిల్డింగ్ పై నుండి పడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫలకనుమ పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఫలకనుమ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM