byసూర్య | Sun, Mar 29, 2020, 05:15 PM
యాకుత్ పురా నియోజకవర్గంలోని డి మార్ట్ వద్ద కొనగులుదారులు ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపై నిలబడి క్యూ పాటిస్తున్నారు. మహమ్మారి వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంతో ప్రజలు ఒక మీటరు దూరం నిలబడి క్యూ పద్ధతి పాటిస్తున్నారు.