byసూర్య | Sun, Mar 29, 2020, 04:34 PM
మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లాక్ డౌన్ సందర్బంగా డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి నిత్యవసర సరుకులను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమీషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు కొల్తూరు మహేష్, సరిత, దేవేందర్ పాల్గొన్నారు.